మనం మన మూలాలను మరచిపోయి పరాయిమతంవైపు
పరాజ్ఞ్ముఖతను ప్రదర్శించకుండా కన్నార్పకుండా
చూస్తున్న రోజుల్లో..ఒక రకంగా ఆటవిడుపుగా నిన్నటిరోజున
పండుగ వైభవాన్ని పంచుకోవడానికి నేనుంటున్న దేశంలో
ఒక ప్రదేశమ్నుంచి ఒక 2 గంటలు కారులో ఇద్దరు మితబృందమైన
దంపతులతోకలిసి,శ్వేతజాతీయులు నడుపుతున్న ఒక ఆశ్రమానికి
[కృష్ణుడికి తనువు,మనసులను అంకితంచేసిన ఒకచోటకు వెళ్ళిరావడంజరిగింది..ఇదేరాష్ట్రంలో మల్బెరీ అన్న వూరిలో
మురారి కీర్తన్ ఆశ్రంపేరిట నడుపబడుతున్న చోటుకు వెళ్ళడం జరిగింది..
దారిపొడవునా పల్లెలే సాక్షత్కరించడంతో ముగ్గురమ్ముగ్ధులయాము..
అక్కడకు చేరుకోగనే హృదయపూర్వకంగా నమస్కరిస్తూ చిరిఉనవ్వుతో
ఆశ్రమ పెద్ద[గాధి] స్వాగతం చెప్పడం జరిగింది.. ఒక నలుగురు యువకులు[శ్వేతజాతీయులే] అక్కదున్న దేవాలయ ప్రాగణాన్ని అలంకరించడంలొ నిమగ్నమయారు.కృఇష్న,కృఇష్ణ,అన్న నామస్మరణకే
వారు అంకితమైనట్లు కనిపించింది..బయటకెళ్ళి తిరీగి ఆలయ ప్రాగణం ప్రవేసించిన ప్రతిసారి దేవుడి విగ్రహాలముందు సాష్ఠాగపడుతూ ప్రవేసించడంగమనించాము..
మాకోరికమేరకు ప్రాంగణాన్ని మంగలతోరణాలతో అలంకరించే బాధ్యతను స్వీకరించడానికి వారు అనుమతివ్వడం జరిగింది..
మామిడాకులనుబోలిన ఇంకొంచం మందపాటి [ ]ఆకులతొ
ద్వారబంధాలు,కిటిఉకీలు తోరణాలు కట్టి అలంకరించడం, విగ్రహాలకు మాలలు గుచ్చడంలాంటికర్యక్రమాలకు సహకరించడంజరిగింది..
ఆశ్రంలో విశేషాలుకొన్ని..అక్కడ గోసమ్రక్షణకు ఒక గోశాలను నిరించుకోవడం,పూలమొక్కలు,కాయగూరలమొక్కలు పెంచడం,గోమయంతో
అగరు వత్తీలు తయారు చేయడం,ఆవు నెయ్యి గడ్డపెరుగుతోటి మద్జ్యాహ్న భోజనం బాల్యాన్ని గుర్తుచేసింది.అప్పుడె చిలికిన మజ్జిగలోంచి వెన్న పెరుగు,మీగడను రుచిచూసి ముగ్ధులమయాము..
ఆకూరగాయలౌ పూర్తిగా చిఒంపోస్ట్ ఎరువులతోనే పండించినవి కవడంతో,ఆరుచి అమృతతుల్యమనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..
పరాజ్ఞ్ముఖతను ప్రదర్శించకుండా కన్నార్పకుండా
చూస్తున్న రోజుల్లో..ఒక రకంగా ఆటవిడుపుగా నిన్నటిరోజున
పండుగ వైభవాన్ని పంచుకోవడానికి నేనుంటున్న దేశంలో
ఒక ప్రదేశమ్నుంచి ఒక 2 గంటలు కారులో ఇద్దరు మితబృందమైన
దంపతులతోకలిసి,శ్వేతజాతీయులు నడుపుతున్న ఒక ఆశ్రమానికి
[కృష్ణుడికి తనువు,మనసులను అంకితంచేసిన ఒకచోటకు వెళ్ళిరావడంజరిగింది..ఇదేరాష్ట్రంలో మల్బెరీ అన్న వూరిలో
మురారి కీర్తన్ ఆశ్రంపేరిట నడుపబడుతున్న చోటుకు వెళ్ళడం జరిగింది..
దారిపొడవునా పల్లెలే సాక్షత్కరించడంతో ముగ్గురమ్ముగ్ధులయాము..
అక్కడకు చేరుకోగనే హృదయపూర్వకంగా నమస్కరిస్తూ చిరిఉనవ్వుతో
ఆశ్రమ పెద్ద[గాధి] స్వాగతం చెప్పడం జరిగింది.. ఒక నలుగురు యువకులు[శ్వేతజాతీయులే] అక్కదున్న దేవాలయ ప్రాగణాన్ని అలంకరించడంలొ నిమగ్నమయారు.కృఇష్న,కృఇష్ణ,అన్న నామస్మరణకే
వారు అంకితమైనట్లు కనిపించింది..బయటకెళ్ళి తిరీగి ఆలయ ప్రాగణం ప్రవేసించిన ప్రతిసారి దేవుడి విగ్రహాలముందు సాష్ఠాగపడుతూ ప్రవేసించడంగమనించాము..
మాకోరికమేరకు ప్రాంగణాన్ని మంగలతోరణాలతో అలంకరించే బాధ్యతను స్వీకరించడానికి వారు అనుమతివ్వడం జరిగింది..
మామిడాకులనుబోలిన ఇంకొంచం మందపాటి [ ]ఆకులతొ
ద్వారబంధాలు,కిటిఉకీలు తోరణాలు కట్టి అలంకరించడం, విగ్రహాలకు మాలలు గుచ్చడంలాంటికర్యక్రమాలకు సహకరించడంజరిగింది..
ఆశ్రంలో విశేషాలుకొన్ని..అక్కడ గోసమ్రక్షణకు ఒక గోశాలను నిరించుకోవడం,పూలమొక్కలు,కాయగూరలమొక్కలు పెంచడం,గోమయంతో
అగరు వత్తీలు తయారు చేయడం,ఆవు నెయ్యి గడ్డపెరుగుతోటి మద్జ్యాహ్న భోజనం బాల్యాన్ని గుర్తుచేసింది.అప్పుడె చిలికిన మజ్జిగలోంచి వెన్న పెరుగు,మీగడను రుచిచూసి ముగ్ధులమయాము..
ఆకూరగాయలౌ పూర్తిగా చిఒంపోస్ట్ ఎరువులతోనే పండించినవి కవడంతో,ఆరుచి అమృతతుల్యమనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..
No comments:
Post a Comment